అధ్యాయం 5
శ్లోకం 10
బ్రహ్మణ్యధాయ కర్మాణి సంగం త్యక్త్యా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ||
అర్ధం :-
కర్మలనన్నింటిని భగదర్పణము గావించి, ఆసక్తిరహితముగా కర్మలనాచరించు వానిని తామరాకుపై నీటిబిందువులవలె పాపములు అంటావు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి