భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 19

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |

నిర్దోషం హి సమ బ్రహ్మ తస్మాద్ బ్రాహ్మణి తే స్థితః ||

అర్ధం :-

సర్వత్ర సమభావస్థితమనస్కులు ఈ జన్మయందే సంపూర్ణజగత్తును జయించిన వారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీతస్థితికి చేరుదురు. సచిదానందఘనపరమాత్మ దోషరహితుడు, సముడు. సమభావస్థితమనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మయందుస్థితులు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...