అధ్యాయం 5
శ్లోకం 19
ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమ బ్రహ్మ తస్మాద్ బ్రాహ్మణి తే స్థితః ||
అర్ధం :-
సర్వత్ర సమభావస్థితమనస్కులు ఈ జన్మయందే సంపూర్ణజగత్తును జయించిన వారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీతస్థితికి చేరుదురు. సచిదానందఘనపరమాత్మ దోషరహితుడు, సముడు. సమభావస్థితమనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మయందుస్థితులు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి