శ్రీకృష్ణుడికి పాకటం వచ్చిన తరువాత యశోదమ్మ నుంచోని ఉంటే అక్కడికి పాకుంటువేళ్లి యశోదమ్మ చీరకొంగు పట్టుకొని నుంచోవటానికి ప్రయత్నించేవాడు. పదేపదే ఆలా చీరకొంగు పట్టుకొని లాగుతుంటే యశోదమ్మకు విసుగువచ్చి చీరకొంగును అందకుండా చుట్టుకునేది. అపుడు శ్రీకృష్ణుడు అమ్మ చీరకొంగులా ఏమిఉంది అని వెతికి ఆవు తొకలను పట్టుకొని నుంచునేవాడు ఆవు తోకలను లాగి నుంచుంటే ఆవులు అరిచెవి ఆవుల అరుపులు విని బయటకు వచ్చిన యశోదమ్మ చీసి చిన్ని కృష్ణుడిని అయ్యాయో ఆవు తోకపాడుకొని లాగుతున్నావు దాన్ని డెక్కతో తొకింది అంటే చిన్ని చిన్ని పాదాలు పచ్చడి అయిపోతాయి అని ఇవతలకు లాకోచేది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 17 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః|| అర్ధం :- ఇష్టవస్తుప...
-
అధ్యాయం 5 శ్లోకం 29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ | సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి || ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపన...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి