శ్రీకృష్ణడికి యశోదమ్మ నడుముకి ఒకచిన్న గంటకడుతుంది. ఒకరోజు ఇంట్లో యశోదమ్మ మంచిపనిలో ఉండగా శ్రీకృష్ణుడు ఆడుకుంటూవచ్చి కుండా పగలకొడతాడు. యశోదమ్మకు కోపంవచ్చి కొడదామని వచ్చి కోటలేక ఈసారి మళ్ళి అలరిచేయి నిను కోటేస్తాను అని మందలిస్తుంది. అంతే శ్రీకృష్ణుడికి కోపంవచ్చి ఒక మూలకి వెళ్లి బుంగ మూతి పెట్టుకొని నేను ఆడుకొని, నేను మాట్లాడాను అని అలిగి కూర్చుంటాడు. ఇంకా ఎంతసేపటికి అమ్మ పిలవటం లేదుగాని ఏడుపుమొఖం పెటేస్తే యశోదమ్మ చూసి నవ్వుకొని ఇక్కడ ఉన్నాడు నా చిన్ని కృష్ణయ్య అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ వోలో పొడుకోని పాలు తాగేసి మాలి ఆడుకోవటానికి వెళ్లిపోయారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 17 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః|| అర్ధం :- ఇష్టవస్తుప...
-
అధ్యాయం 5 శ్లోకం 29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ | సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి || ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపన...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి