భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 14

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |

న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||

అర్ధం :- 

పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమునుగాని, వారి కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ యన్నింటిలో ప్రకృతియే ప్రవర్థిల్లును. అనగా గుణములయందు ప్రవర్తిల్లుచుండును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...