కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

కాశీలోని 12సూర్య దేవాలయాలలో ఎనిమిదొవది మయూఖ ఆదిత్యుడు.

మయూఖ అధిత్యుడు 

పూర్వకథ :- పూర్వం సూర్యుడు శివపార్వతుల కోసం ఇక్కడే తపస్సు చేసాడు. తపస్సు వలన సూర్యుడి వేడి పెరిగిపోయాడు. భూమిలో ఉండే ఋషులు పరమేశ్వరుడిని ప్రార్ధించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై సూర్యుడిని తాకగానే చలపడిపోతాడు. అందుకే ఇక్కడ సూర్యుడు 365రోజులు చల్లగా, తేమగా ఉంటాడు. సూర్యుడి కోరిక మేరకు పార్వతి పరమేశ్వరులు ఇక్కడ గభస్తిశ్వరుడు మాంగళ్య గౌరిగా వెలిశారు. 

విశేషం :- ఈ స్వామిని పూజిస్తే భయంకరమైన రోగాలు రాకుండా ఉంటాయి. 

స్థలం :- గంగానదిలో రాజా గ్వాలియర్ ఘాట్ దగ్గర దిగి ప్రక్కన మెట్లపైకి ఎక్కి కుడిచేతివైపు మాంగళ్య గౌరీ ఆలయంలోకి వెళితే కుడిచేతి వైపు చిన్న ఇతడి విగ్రహం ఉంటుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...