భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 4

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః  ప్రవదంతి న పండితాః |

ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలమ్||

అర్ధం :-

సాంఖ్య,  కర్మయోగములు వేర్వేరుఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ  ఒక్కదానినైనని బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...