అధ్యాయం 5
శ్లోకం 4
సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః |
ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలమ్||
అర్ధం :-
సాంఖ్య, కర్మయోగములు వేర్వేరుఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనని బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి