భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 22

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఎవతే |

ఆద్యంతవంతః కౌతేయ న తేషు రమతే బుధః ||

అర్ధం :-

 విషయేంద్రియసంయోగంవలన  ఉత్పన్నములు భోగములనియును  భోగాలలసులకు సుఖములుగా భాసించినను అని నిసందేహముగా దుఃఖహేతువులే. ఆద్యంతములు గలవి. అనగా అనిత్యములు. కావున, ఓ అర్జునా! వివేకి వాటియందు ఆసక్తుడు కాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...