భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 15

నాధత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః |

అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యతి జంతవః ||

అర్ధం :-

సర్వవ్యాపియైన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి యుండుటవలన ప్రాణులు మోహితులగుచుందురు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...