అధ్యాయం 5
శ్లోకం 15
నాధత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః |
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యతి జంతవః ||
అర్ధం :-
సర్వవ్యాపియైన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి యుండుటవలన ప్రాణులు మోహితులగుచుందురు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి