అధ్యాయం 5
శ్లోకం 5
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|
ఏవం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ||
అర్ధం :-
జ్ఞనయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞనయోగఫలమును, కర్మయోగఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్దమును గ్రహించును.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి