భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 5

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|

ఏవం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ||

అర్ధం :-

జ్ఞనయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞనయోగఫలమును, కర్మయోగఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్దమును గ్రహించును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...