శ్రీకృష్ణ

 శ్రీకృష్ణ లీలలు 

శ్రీకృష్ణుడిని యశోదమ్మ నిద్రపుచ్చుతునపుడు గోకులంలో ఉన్న గొల్లభామలు వచ్చారు. యశోదమ్మ ఏంటి ఇంతమంది వచ్చారు అనుకోని బయటకు వచ్చి కూర్చుంది. ఆమె వెనకాలే శ్రీకృష్ణుడు కూడా వచ్చి అమ్మ ఒడిలో పోసుకుని అమ్మని వచ్చిన వాళ్లని చూస్తుంటాడు. ఇంకా శ్రీకృష్ణుడి మీద ఒక గోపకాంత ఇలా చెప్పసాగింది. బాలింతలకి  పాలులేవు అని పసిపిల్లలకు ఆవుపాలు పడదాము అనుకునేలోపు ఈ కుమారుడు వచ్చి ఆవుల దగరకు దూడలను వదిలేశాడమ్మా(వాళ్ళు దూడలను పాలు తాగనివ్వకుండా వల్ల పిల్లలకి మాత్రమే పాలను తీస్తున్నారు. అయన అందుకే శ్రీకృష్ణుడు ఆలా చేసారు.). వదిలేసింది చూసి మేము కంగారుపడుతుంటే దూరంగా చెట్టుమీద కూర్చొని మమ్మలిని చూసి నవుతున్నాడు యశోదమ్మ. ఇంకో గోపకాంత మా ఇంట్లో పాలను ఎర్రగా కాగబెట్టి వాటిని కుండలలో భద్రం చేసుకుంటే నీ కుమారుడు తన స్నేహితులతో వచ్చి పాలను తాగేసి కుండలను తొక్కుకుంటూ వెళిపోయాడు అని మొరపెట్టుకుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...