శ్రీకృష్ణుడు అపుడే తప్పటడుగులు వేస్తున్నాడు. లోకాలకి అడుగులు వేయటం నేర్పిన స్వామి ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు అని 33కోట్లమంది దేవతలు మురిసిపోతున్నారు. శ్రీకృష్ణుడికి కథలు అంటే చాల ఇష్టం. ఒకరోజు శ్రీకృష్ణుడి ఊయలలో పొడుకోబెట్టి రామాయణం చెప్పటం ప్రారంభించింది. ఇక్ష్యుకు వంశంలో శ్రీరాముడు ఉండేవాడు. అతను చాల గుణవంతుడు. తండ్రి మాట కోసం అరణ్య వాసానికి వేలాడు. అరణ్యవాసంలో ఉండగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయారు అనేసరికి నిద్రపోతున్న శ్రీకృష్ణుడు గబుక్కునలేచి లక్ష్మణ ధనుస్సు పాటుకురా అనేసరికి యశోదమ్మ ఉలిక్కిపడింది. మళ్ళి వెంటనే తేరుకొని శ్రీకృష్ణుడు అమ్మమీద విష్ణు మయా కమేసి ఓహో ఇది కృష్ణావతారం కదా అనికొని మళ్ళి నిద్రపోయాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
అద్యాయం 8 శ్లోకం 21 అవ్యక్తో క్షర ఇత్యుహుః పరమాంగతిమ్ | యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ || అర్థం :- ఈ అవ్యక్తమునే అక్షరము అని అంటారు. ...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...
-
శివానందలహరి కలాభ్యాం చూడాలంకృతశశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే । శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పునర్భవాభ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి