శ్రీకృష్ణుడు అపుడే తప్పటడుగులు వేస్తున్నాడు. లోకాలకి అడుగులు వేయటం నేర్పిన స్వామి ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు అని 33కోట్లమంది దేవతలు మురిసిపోతున్నారు. శ్రీకృష్ణుడికి కథలు అంటే చాల ఇష్టం. ఒకరోజు శ్రీకృష్ణుడి ఊయలలో పొడుకోబెట్టి రామాయణం చెప్పటం ప్రారంభించింది. ఇక్ష్యుకు వంశంలో శ్రీరాముడు ఉండేవాడు. అతను చాల గుణవంతుడు. తండ్రి మాట కోసం అరణ్య వాసానికి వేలాడు. అరణ్యవాసంలో ఉండగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయారు అనేసరికి నిద్రపోతున్న శ్రీకృష్ణుడు గబుక్కునలేచి లక్ష్మణ ధనుస్సు పాటుకురా అనేసరికి యశోదమ్మ ఉలిక్కిపడింది. మళ్ళి వెంటనే తేరుకొని శ్రీకృష్ణుడు అమ్మమీద విష్ణు మయా కమేసి ఓహో ఇది కృష్ణావతారం కదా అనికొని మళ్ళి నిద్రపోయాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 17 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః|| అర్ధం :- ఇష్టవస్తుప...
-
అధ్యాయం 5 శ్లోకం 29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ | సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి || ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపన...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి