శ్రీకృష్ణ

శ్రీకృష్ణుడు అపుడే తప్పటడుగులు వేస్తున్నాడు. లోకాలకి అడుగులు వేయటం నేర్పిన స్వామి ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు అని 33కోట్లమంది దేవతలు మురిసిపోతున్నారు. శ్రీకృష్ణుడికి కథలు అంటే చాల ఇష్టం. ఒకరోజు శ్రీకృష్ణుడి ఊయలలో పొడుకోబెట్టి రామాయణం చెప్పటం ప్రారంభించింది. ఇక్ష్యుకు వంశంలో శ్రీరాముడు ఉండేవాడు. అతను చాల గుణవంతుడు. తండ్రి మాట కోసం అరణ్య వాసానికి వేలాడు. అరణ్యవాసంలో ఉండగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయారు అనేసరికి నిద్రపోతున్న శ్రీకృష్ణుడు గబుక్కునలేచి లక్ష్మణ ధనుస్సు పాటుకురా అనేసరికి యశోదమ్మ ఉలిక్కిపడింది. మళ్ళి వెంటనే తేరుకొని శ్రీకృష్ణుడు అమ్మమీద విష్ణు మయా కమేసి ఓహో ఇది కృష్ణావతారం కదా అనికొని మళ్ళి నిద్రపోయాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...