ఒకరోజు శ్రీకృష్ణుడు తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లి మట్టి మీద పొడుకున్నారు. ఆ మట్టిని తీసుకొని ఒంటిమీదపోసుకుంటుంటే ఒంటికి భాసంరాసుకున్నా శంకరుడే కనపడుతున్నాడు అన్నారు పోతనగారు. ఆ కంఠములోని మాలలోని మణి కాంతి శంకరుని గరళ కంఠము లాగా అయన ముత్యాల కోపుచూస్తుంటే గంగమని నెత్తిమీదపెట్టుకొని చంద్రవంక ధరించినట్టు అయన మెడలోని నగలు చూస్తుంది శంకరుడి మేడలో పాములులాగా అనిపిస్తున్నాయి అని. శివకేశవులకు భేదం లేదా అని పోతనగారు అనుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 17 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః|| అర్ధం :- ఇష్టవస్తుప...
-
అధ్యాయం 5 శ్లోకం 29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ | సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి || ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపన...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి