శ్రీకృష్ణ

ఒకరోజు శ్రీకృష్ణుడు తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లి మట్టి మీద పొడుకున్నారు. ఆ మట్టిని తీసుకొని ఒంటిమీదపోసుకుంటుంటే ఒంటికి భాసంరాసుకున్నా శంకరుడే కనపడుతున్నాడు అన్నారు పోతనగారు.  ఆ కంఠములోని మాలలోని మణి కాంతి శంకరుని గరళ కంఠము లాగా అయన ముత్యాల కోపుచూస్తుంటే గంగమని నెత్తిమీదపెట్టుకొని చంద్రవంక ధరించినట్టు అయన మెడలోని నగలు చూస్తుంది శంకరుడి మేడలో పాములులాగా అనిపిస్తున్నాయి అని. శివకేశవులకు భేదం లేదా అని పోతనగారు అనుకున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...