ఒకరోజు శ్రీకృష్ణుడు తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లి మట్టి మీద పొడుకున్నారు. ఆ మట్టిని తీసుకొని ఒంటిమీదపోసుకుంటుంటే ఒంటికి భాసంరాసుకున్నా శంకరుడే కనపడుతున్నాడు అన్నారు పోతనగారు. ఆ కంఠములోని మాలలోని మణి కాంతి శంకరుని గరళ కంఠము లాగా అయన ముత్యాల కోపుచూస్తుంటే గంగమని నెత్తిమీదపెట్టుకొని చంద్రవంక ధరించినట్టు అయన మెడలోని నగలు చూస్తుంది శంకరుడి మేడలో పాములులాగా అనిపిస్తున్నాయి అని. శివకేశవులకు భేదం లేదా అని పోతనగారు అనుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
అద్యాయం 8 శ్లోకం 21 అవ్యక్తో క్షర ఇత్యుహుః పరమాంగతిమ్ | యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ || అర్థం :- ఈ అవ్యక్తమునే అక్షరము అని అంటారు. ...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...
-
శివానందలహరి కలాభ్యాం చూడాలంకృతశశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే । శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పునర్భవాభ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి