ఆడుకోవటానికి బయటకు వెళ్లిన కృష్ణుడు అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న, నెయ్యి దొంగిలించి తినేసేవాడు. అమ్మకు తెలియకుండా ఉండేందుకు ఆ వెన్న నెయ్యి ఆకులకి, ఆవులకి రాసేవారు. ఆడుకొని వచ్చిన వాడిలాగా ఒంటిమీద మట్టి పూసుకొని వచ్చేవారు. వస్తూనే అమ్మ ఆకలివేస్తుంది అన్న పెట్టు అనేవారు. మళ్ళి అన్నం తినేటపుడు కథ చెప్పమనేవారు. అన్నం తినతరువాత శ్రీకృష్ణుడికి దిష్టి తీసేసేది. తరువాత నిద్రపుచ్చేది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 17 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః|| అర్ధం :- ఇష్టవస్తుప...
-
అధ్యాయం 5 శ్లోకం 29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ | సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి || ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపన...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి