శ్రీకృష్ణ

ఆడుకోవటానికి బయటకు వెళ్లిన కృష్ణుడు అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న, నెయ్యి దొంగిలించి తినేసేవాడు. అమ్మకు తెలియకుండా ఉండేందుకు ఆ వెన్న నెయ్యి ఆకులకి, ఆవులకి రాసేవారు. ఆడుకొని వచ్చిన వాడిలాగా ఒంటిమీద మట్టి పూసుకొని వచ్చేవారు. వస్తూనే అమ్మ ఆకలివేస్తుంది అన్న పెట్టు అనేవారు. మళ్ళి అన్నం తినేటపుడు కథ చెప్పమనేవారు. అన్నం తినతరువాత శ్రీకృష్ణుడికి దిష్టి తీసేసేది. తరువాత నిద్రపుచ్చేది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...