భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 39

శ్రధ్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |

జ్ఞానం లబ్ధ్వా పరమ్ శాంతిమ్ అచిరేనదిగఛ్చతి ||

అర్ధం :-

జితేంద్రియుడు, సాధనాపరాయణుడు శ్రధ్ధాలువైన మనుజునకు ఈ భగవత్తత్త్వ జ్ఞానము లభించును. ఈ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్త్వ రూపమైన పరమశాంతిని పొందును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...