భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 31

యఙ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |

నాయం లోకో స్త్యయజ్ఞస్య కుతో న్యః కురుసత్తమ ||

అర్ధం :-

ఓ కురుసత్తమా ! యజ్ఞపుతశేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును, పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయనివారికి ఈమర్త్యలోకమే సుఖప్రదము కాదు. ఇంకా పరలోక విషయము చెప్పనేల? 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...