భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 22

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః|

సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే||

అర్ధం :-

తాను కోరకుండగనే లభించిన పదార్ధములతో సంతుష్టుడైనవాడు, అసూయలేనివాడు, హర్షశోకాదిద్వంద్వములకు అతీతుడు అతీతుడు అయినవాడు సిద్ధియందును, అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను. వాటి బంధములలో చిక్కుపడడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...