భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 28

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |

స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ||

అర్ధం :-

అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులై యుందురు.  అప్పుడు ప్రాణ ఇంద్రియాల ప్రభావం వారిపై ఏమాత్రం ఉండదు.  ఎందుకంటే వారు బుద్ధి ఎందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉంటారు.  కొందరు ద్రవ్య సంబంద యజ్ఞమును,  మరికొందరు తపో రూప యజ్ఞములను,  కొందరు యోగ రూపా యజ్ఞానములు చేస్తారు. మరికొందరు అహింసాదితీక్షణవ్రతములను చేపట్టి, యత్నశీలురై స్వాధ్యాయరూపజ్ఞానయజ్ఞములను ఆచరింతురు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...