భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 35

యద్ జ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ |

యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ||

అర్ధం :-

ఓ అర్జునా! ఈ తత్త్వజ్ఞానమునెరింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొన్నావు. ఈ జ్ఞాన ప్రభావములో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...