అద్యాయం 7
శ్లోకం 29
జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమ్ అధ్యాత్మం కర్మ చాఖిలమ్ ||
అర్థం :-
నన్ను శరణుపొంది జరామరణవిముక్తికై ప్రయత్నించు పురుషులు ఆపరబ్రహ్మను, సమస్త అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకొంటారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి