భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 12

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |

మూర్థ్న్యాధాయాత్మనః ప్రాణమ్ ఆస్థితో యోగధారణామ్ ||

అర్థం :-

సర్వేంద్రియములను నిగ్రహించి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, అట్లు వశమైన మనస్సుద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమొనర్చి, పరమాత్మధ్యానము నందే నిమగ్నుడై




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...