అద్యాయం 7
శ్లోకం 27
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ||
అర్థం :-
భరతవంశీ! జగత్తునందు ప్రాణులన్నియును రాగద్వేషములవలన కలిగిన సుఖదుఃఖాదిద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి