భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 20

కామైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే న్యదేవతాః |

తం తం నియమమాస్థాయ ప్రకృత్యా వియతాః స్వయా ||

అర్థం :-

నానావిధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయినవారిజ్ఞానము హరింపబడును. వారు తమతమస్వభావములకు అనుగుణముగా వారివారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాదిస్తున్నారు.



         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...