అద్యాయం 8
శ్లోకం 11
యదక్షరం వేదవిదో వదంతి యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ||
అర్థం :-
వేదవిదులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని కీర్తించారు. ఆసక్తిరహితులైన యత్నశీలులైన సన్న్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశిస్తారు. ఆ పరమపదమును కోరి బ్రహ్మచరులు బ్రహ్మచర్య వ్రతాని అచరిస్తారు. అట్టి పరమ పదము గురించి నీకు సంక్షిప్తముగా నేను నీకు వివరిస్తాను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి