అద్యాయం 7
శ్లోకం 22
స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే |
లభతే చ తతః కామన్ మయైవ విహితాన్ హి తాన్ ||
అర్థం :-
అట్టి సకామభక్తుడు తగిన భక్తిశ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్పలితముగ నా అనుగ్రహమువలననే ఆ దేవతద్వారా ఆ భోగములను ఆతడు తప్పక పొందగలడు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి