భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 10

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ |

బుద్ధిర్భుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ||

అర్ధం :-

ఓ పార్ధా! సమస్త భూతములకును నన్నుసనాతనమైన బీజముగాఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...