భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 61

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః l

విశే హి యస్యేoద్రియాణి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠితా ll

అర్ధం :-

కనుక, సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశము నందుంచుకొని, సమాహితచిత్తుడై మత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన, ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుధ్ది స్థిరముగా నుండును.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...