భగవద్గీత


అధ్యాయం 2
శ్లోకం 57

యః  సర్వత్రానభిస్నేహః తత్తత్  ప్రాప్య శుభాశుభమ్ l 

నాభినందతి న ధ్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా l

అర్ధం :-

దేనియందును  మమతాసక్తులు లేనివాడును, అనుకూల  పరిస్థితులయందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు  ద్వేషము మొదలగు  వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...