నవదుర్గలలో ఎనిమిదొవ అవతారం మహాగౌరీదేవి. ఈ అమ్మవారు ఎప్పుడు ఎనిమిది ఎనిమిది సంవస్త్రారాలుగా కనిపిస్తుంది. ఈ మాత కోరిన కోరికలు తీర్చి గతంలో పాపాలను పోగొట్టి మరణం తరువాత మోక్షమును ప్రసాదిస్తుంది.
ఆ జగన్మాత హిమవంతుని కుమార్తెగా జన్మించి శివుని కోసం తపస్సు చేస్తుంది. అలా తపస్సు చేస్తున్న సమయంలో అమ్మవారు గాలి, వానలకు, కరువుకు ప్రకృతి మార్పులకు తట్టుకొని తపస్సు చేస్తుంది. అందువల్ల మాత శరీరం నలుపు రంగులోకి మారింది. శివుడు మాత తపస్సుకు మెచ్చి ప్రత్యమైయి అమ్మవారిపైనా గంగా జలంలో తడిపాడు. అమ్మవారికి పవిత్రమైన గంగా జలం తగలగానే నలుపు వర్ణంలో ఉన్న అమ్మవారు తెలుపు వర్ణంలోకి వచ్చింది. శివుడిని ఎల్లపుడు సంతోషంగా ఉంచుతుంది.అప్పటి నుంచి ఈ అమ్మవారిని మహాగౌరి అన్న పేరు వచ్చింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి