కూష్మాండదేవి

          నవదుర్గలో నాలుగో అవతారం కూష్మాండ దేవి. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యము, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయని భక్తుల విశ్వసం. 

        ఈ విశ్వం లేనపుడు అంతా చీకటే అలుముకుని ఉంది. కూష్మాండ దేవి తన చిరునవ్వుతో ఈ విశ్వాన్ని సృష్టించింది. ఈ మాత సూర్యుని మధ్యభాగంలో నివసిస్తుంది. కూష్మాండ మాత తేజసుతోనే సూర్యుడుకి వెలుగు వస్తుంది అని దేవి పురాణం చెపుతుంది.



     కూష్మాండ దేవి అనాహత చక్రానికి అధిష్టాన దేవత. యోగులు, సాధకులు ఈ అమ్మవారిని సాధన చేస్తారు.

కూష్మాండ దేవి 8 చేతులతో ఉంటుంది.ఆ చేతులతో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక చేతిలో తేనె భాడం, మరొక చేతిలో రక్త భండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...