సిద్ధిధాత్రి దేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ మాత కుడి చేతిలో చెక్రము, మరొక చేతిలో గద, ఎడమ చేతిలో శంఖము, మరొకచేతిలో కమలాలు ధరించి ఉంటుంది.
ఈ మాత కృపవలన భక్తుల, యోగుల మనసులో ఉన్న లౌకికమైన, పరమార్ధికమైన కోరికలని నెరవేరును. ఈ మాతను ఉపాసించేవారికి కోరికలు అనేవి లేకుండాపోతాయి. ఐహిక విషయాలమీద విరక్తి కలిగి ముక్తిని కోరుకొని ఆఖరికి ఈ అమ్మవారిని చేరుకుంటారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి