సిద్ధిధాత్రి


         నవదుర్గలలో  తొమ్మిదోఅవతారం సిద్ధిధాత్రి అమ్మవారు.  ఈ అమ్మవారిని ఉపాసించిన వారికీ సర్వ సిధులను ప్రసాదిస్తుంది. శివునికి కూడా ఈ అమ్మవారు సిధ్ధులను ప్రసాదించింది అని దేవి భాగవతం చెపుతుంది. 

           సిద్ధిధాత్రి దేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ మాత కుడి చేతిలో చెక్రము, మరొక చేతిలో గద, ఎడమ చేతిలో శంఖము, మరొకచేతిలో కమలాలు ధరించి ఉంటుంది.

     ఈ మాత కృపవలన భక్తుల,  యోగుల మనసులో ఉన్న లౌకికమైన,  పరమార్ధికమైన కోరికలని నెరవేరును.  ఈ మాతను ఉపాసించేవారికి కోరికలు అనేవి లేకుండాపోతాయి.  ఐహిక విషయాలమీద విరక్తి కలిగి ముక్తిని కోరుకొని ఆఖరికి ఈ అమ్మవారిని చేరుకుంటారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...