Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 33

కిం పునర్ర్బాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |

అనిత్యమసుఖం లోకమ్ ఇమం ప్రాప్య భజస్వ మామ్ ||

అర్థం :-

ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులును భక్తులును నన్ను శరణుపొందినచో, వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనిలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము. ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...