Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 26

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |

తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ||

అర్థం :-

అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తులనిచే సమర్పింపబగిన పత్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమును గాని, నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగిస్తాను.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...