Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 31

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |

కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణ్యశ్యతి ||

అర్థం :-

కౌంతేయా! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడవుతాడు. శశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. 'నా భక్తుడెన్నడు నష్టమునకు గురికాడు' అను విషయాని నిశ్చయముగా తేలుసుకొ.


   
     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...