భగవద్గీత
అద్యాయం 9
శ్లోకం 31
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణ్యశ్యతి ||
అర్థం :-
కౌంతేయా! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడవుతాడు. శశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. 'నా భక్తుడెన్నడు నష్టమునకు గురికాడు' అను విషయాని నిశ్చయముగా తేలుసుకొ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి