Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 32

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే పి స్యుః పాపయోనయః |

స్త్రియో వైశ్యస్తథా శూద్రాః తే పి యాంతి పరాం గతిమ్ ||

అర్థం :-

ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులు నన్నే శరణుపొంది పరమగతినే పొందుతారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...