భగవద్గీత
అద్యాయం 9
శ్లోకం 32
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే పి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యస్తథా శూద్రాః తే పి యాంతి పరాం గతిమ్ ||
అర్థం :-
ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులు నన్నే శరణుపొంది పరమగతినే పొందుతారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి