Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 6

మహర్షయః సప్త పూర్వే చత్వారోమనవస్తథా |

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ||

అర్థం :-

సప్తమహర్షులు, వారికంటే పూర్వులైన సనకాదిమహామునులు నలుగురు, స్వాయంభువాది చతుర్ధశ మనువులు మొదలగు వీరందరు నా భక్తులే. అందరూ నాయెడ సద్భావము గలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించారు. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులు వీరి సంతానమే. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...