Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 25

యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితౄవ్రతాః |

భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజివో పి మామ్ ||

అర్థం :-

దేవతలను పూజించువారు దేవలోకములను చేరుతారు. పితరులను సేవించువారు పితృలోకాలకు వెళ్ళతారు. భూతప్రేతములను అర్చించువారు భూతరూపములను పొందుతారు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుతారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...