భగవద్గీత
అద్యాయం 9
శ్లోకం 25
యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితౄవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజివో పి మామ్ ||
అర్థం :-
దేవతలను పూజించువారు దేవలోకములను చేరుతారు. పితరులను సేవించువారు పితృలోకాలకు వెళ్ళతారు. భూతప్రేతములను అర్చించువారు భూతరూపములను పొందుతారు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుతారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి