భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 7

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |

శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః ||

అర్ధం :-

శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా ఉండి, స్వధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానముయందు సచ్చిదానందఘనపరమాత్మ చక్కగా స్థితుడైయుండును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...