భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 27

స్పర్శన్ కృత్వా బహిర్భాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రునోః|

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ||

అర్ధం :-

బహ్యవిషయభోగములను చింతనచేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉమ్చవలెను. ణాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపానవాయువులను సమస్థితిలో నడుపవలెను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...