అధ్యాయం 5
శ్లోకం 28
యతేంద్రియమనోభుద్దిః మునిర్మోక్షపరాయణః |
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ||
అర్ధం :-
ఈ ప్రక్రియల ప్రభవమున మనస్సు, బుద్ది, ఇంద్రియములు సాదకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాదనవలన మొక్షపరాయణుడైన ముని ఇచ్చాభయక్రోధరహితుడై సదా ముక్తుడగును.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి