భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 28

యతేంద్రియమనోభుద్దిః మునిర్మోక్షపరాయణః |

విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ||

అర్ధం :-

ఈ ప్రక్రియల ప్రభవమున మనస్సు, బుద్ది, ఇంద్రియములు సాదకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాదనవలన మొక్షపరాయణుడైన ముని ఇచ్చాభయక్రోధరహితుడై సదా ముక్తుడగును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...