భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 20

యాత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ |

యాత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ||

అర్ధం :-

ధ్యానయోగసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ధ్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో, ఆ భగవానుని సాక్షాత్కరింప జేసికొని, యోగి ఆ స్చచిదానందఘనపరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...