భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం25

అధ్యాయం 1
శ్లోకం 25
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చమహీక్షితామ్ |
ఉవాచ పార్ధ పశ్యైతాన్ సామవేతాన్ కురూనితి ||

అర్ధం:-
భీష్మద్రోణులకును, ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభయసేనలమధ్య నిలిపేను. పిదప 
కృష్ణుడు అర్జునునితో " పార్ధా! ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరిని పరికింపుము" అని పలికెను.  






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...