అధ్యాయం 1
శ్లోకం 25
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చమహీక్షితామ్ |
ఉవాచ పార్ధ పశ్యైతాన్ సామవేతాన్ కురూనితి ||
అర్ధం:-
భీష్మద్రోణులకును, ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభయసేనలమధ్య నిలిపేను. పిదప
కృష్ణుడు అర్జునునితో " పార్ధా! ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరిని పరికింపుము" అని పలికెను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి