అధ్యాయం 1
శ్లోకం 24
సంజయ ఉవాచ
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేనా భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రధోత్తమమ్ ||
అర్ధం :-
సంజయుడు పలికెను :-
ఓ ధృతరాష్ట్రా! అర్జునుని కోరికమేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును నిలిపేను.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి