అధ్యాయం 1
శ్లోకం 20
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిద్వజః |
ప్రవృత్తే శాస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః |
హృషీకేశం తదా వాక్యమ్ ఇదమాహ మహీపతే |
శ్లోకం 21
అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్తపయో మేచ్యుత |
అర్ధం :-
ఓ ధృతరాష్ట్ర మహారాజా! పిమ్మట యుద్దమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైయున్న
ధార్తరాష్ట్రులను చూచి, కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను.
అర్జునుడు పలికెను
" ఓ అచ్యుతా! నా రథమును ఉభయసేనల మధ్య నిలుపుము."
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి