భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం20,21

అధ్యాయం 1
శ్లోకం 20
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిద్వజః |
ప్రవృత్తే శాస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః  |
హృషీకేశం తదా వాక్యమ్ ఇదమాహ మహీపతే |
శ్లోకం 21
అర్జున ఉవాచ 

సేనయోరుభయోర్మధ్యే రథం స్తపయో మేచ్యుత |


అర్ధం :-
ఓ ధృతరాష్ట్ర మహారాజా! పిమ్మట యుద్దమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైయున్న 
ధార్తరాష్ట్రులను చూచి, కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను.

                                            అర్జునుడు పలికెను 

 " ఓ అచ్యుతా! నా రథమును ఉభయసేనల మధ్య నిలుపుము."    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...