భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం15

అధ్యాయం 1
శ్లోకం 15
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||

అర్ధం:-
శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. ఆరివీరభయంకరుడైన భీముడు పౌడ్రము అను మహా శంఖమును పూరించెను.  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...