అధ్యాయం 1
శ్లోకం 13
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవనకగోముఖాః |
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములో భవత్ ||
అర్ధం:-
మరుక్షణమునందే శంఖములు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు, మొదలగునవి
ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాధములు భయంకరములైనవి.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి