భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం13

అధ్యాయం 1
శ్లోకం 13
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవనకగోముఖాః |
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములో భవత్ ||
అర్ధం:-
మరుక్షణమునందే శంఖములు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు, మొదలగునవి 
ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాధములు భయంకరములైనవి.  

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...