భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం26,27

అధ్యాయం 1
శ్లోకం 26
తత్రాపశ్యత్  స్థితం పార్థః పితౄనథ పితామహన్ |
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రన్ పౌత్రాన్ సఖీంస్తథా ||
శ్లోకం 27
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వన్ బందూనవస్థితాన్ ||   



అర్ధం:- 
పిమ్మట పార్థుడు ఆ ఉభయసేనలయందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిఛ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచెను.     






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...