భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 40

శ్రీ భగవాన్ ఉవాచ 

పార్ధ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |

న హి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి||

అర్ధం :-

శ్రీ భగవానుడు పలికెను :-

ఓ పార్థా! అట్టి పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అధోగతిపాలుగాడు. ఏలనన, నాయనా! ఆత్మోద్ధరణమునకు అనగా భగత్ర్పాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించువాడెవ్వడును దుర్గతి పాలుగాడు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...