భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 32

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున |

సుఖం వా యాది వా దుఃఖం స యోగీ పరమో మతః||

అర్ధం :-

ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలె(తనతో) సమానముగా చూచువాడును,  సుఖమునుగాని, దుఃఖమునుగాని సమముగా చూచువాడును(ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించువాడును) అయిన యోగి పరమశ్రేష్ఠుడు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...