భగవద్గీత
అద్యాయం 10
శ్లోకం 30
ప్రహ్లదశ్చస్మి దైత్యానాం కలయతామహమ్ |
మృగాణాం చ మృగేంద్రో హం వైనతేయశ్చ పక్షిణామ్ ||
అర్థం :-
దైత్యులలో నేను ప్రహ్లదుడను. గణించువారిలో నేను కాలమును. మృగములలో మృగరాజు సింహమును నేను. పక్షులలో పక్షిరజైన గరుత్మంతుడను నేనే.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి